Tag: Andhra Pradesh
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుదవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు (వీసీ) కలిశారు. ఏపీలో మూడు యూనివర్శిటీలకు కొత్త వైస్ చాన్స్లర్లు నియమిస్తూ...
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం కింద 2,011 మంది జూనియర్ అడ్వకేట్లకు రూ.1,00,55,000 పంపిణీ...
ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, లా డిగ్రీ అందుకున్నాక మొదటి మూడేళ్లపాటు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకం వారికి తోడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్కు...
టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీ క్లస్టర్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తాం...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీ క్లస్టర్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్....
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్, ఆయనతో జ్ఞాపకాలు నాకు ప్రత్యేకం...
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన సీఎం జగన్, మూడున్నరేళ్ళపాటు రాష్ట్రానికి సేవలందించినందుకు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీసమేతంగా గవర్నర్ నివాసానికి చేరుకుని బిశ్వభూషణ్తో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా...
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ మార్పిడి అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస...
నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా...
ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా - రంగా...














































