Tag: Andhra Pradesh
షర్మిలకు కలిసొచ్చే కాలం రాలేదా?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. జగనన్న వదిలిన బాణంగా ఏపీలో అన్నతరపున ప్రచారం చేసి.. అధికారం వచ్చాక చివరకు అదే అన్నతో విభేదించి.. తెలంగాణలో...
వైసీపీ-బీజేపీ పొత్తుపై సత్యకుమార్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అయితే...
జగ్గంపేట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చింది అందుకేనా..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం కూడా లేదు. ఫిబ్రవరి రెండో వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. ఆచితూచి...
చంద్రబాబు ”వ్యూహం” ఫలించేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాజకీయాల్లో తలపండిన నేత. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఆ స్థాయికి రావడానికి ఎన్నో వ్యూహాలు పన్ని ఉంటారు....
పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర నినాదంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొన్నేళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిన కిరణ్ కుమార్...
మరో 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్..పార్టీలో ఎంతటి పెద్ద నేత...
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార...
క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం రూ.కోటి విరాళం అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ...
గన్నవరం ఘటన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరం ఘటన నేపథ్యంలో ఈ లేఖ రాసిన ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక,...
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు, సబ్...
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్జైలుకు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకొచ్చారు....







































