Tag: Andhra Pradesh
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుపై చర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించడం కోసం సభలో వాయిదా...
అసెంబ్లీలో సస్పెండ్ అయిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన నేపథ్యంలో.. అసెంబ్లీలో సస్పెండ్ అయిన 11 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎక్సైజ్ శాఖ...
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం...
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు.....
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం, సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు...
ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక...
ఏపీ అసెంబ్లీ నుంచి 4గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే పలు అంశాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని...
ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం.. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు, ఏ విచారణకైనా సిద్ధమన్న...
ఈరోజు ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వైసీపీ సంచలన నిర్ణయం, పెగాసస్పై సభలో చర్చకు నోటీసు
తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభంలోనే సభలో అధికార వైసీపీ అనూహ్యంగా పెగాసస్ అంశం చర్చకు తెచ్చింది. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు...
పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు....
ఏపీలో 292 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్-2లో 182 పోస్టులు కలిపి మొత్తం 292 పోస్టుల...













































