Tag: TDP Leader
మొన్న కొడాలి..ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి
వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలిచేది తామే అనుకున్నారో.. ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నారో కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నేతలంతా రెచ్చిపోయి మరీ శపథాలు చేశారు. అంతే ఓవర్ కాన్ఫిడెన్స్తో లక్షలు,...
త్వరలో టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా..?
ఏపీలో ఫిరాయింపులు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పెద్ద ఎత్తున నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో.. ప్రధానపార్టీల్లోని సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
చెల్లెలి అండ.. అన్నపై బాణాలు.. టీడీపీకి కలిసొస్తున్న సమీకరణాలు!
తెలుగుదేశం పార్టీకి ఏపీ రాజకీయ సమీకరణాలు కలిసొస్తున్నాయి. ఇప్పటికే జనసేన జట్టుకట్టడంతో ఆ పార్టీకి కాస్త బలం పెరిగింది. బీజేపీ కూడా అటూ.. ఇటూ వీరికే మద్దతు ఇచ్చేలా ఉంది. ఆయా పార్టీల...
వైసీపీ,టీడీపీ, జనసేనలో ముద్రగడ ఎవరివైపు
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ...
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ హౌస్ అరెస్ట్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమా కుటుంబంపై అవినీతి అరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ నిరూపించాలని సవాల్...
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి – టీడీపీ నేత బొండా ఉమ...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల పునర్విభజన ప్రకటన తర్వాత జిల్లాల ప్రాంతాలు, పేర్లు మొదలగు విషయాల్లో రోజుకొక వివాదం రేగుతోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల పేర్ల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం...
కరోనా నుంచి కోలుకున్న టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ...
నారా లోకేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి కరోనా పాజిటివ్గా...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా...
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...
కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ...








































