Tag: TDP Party
డిసెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న కీలక సమావేశానికి.ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు చంద్రబాబును ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల...
వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తి, సరిహద్దు రాళ్లు పాతి రైతులకు...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది చివరినాటికి సమగ్ర భూ సర్వే పూర్తి అవుతుందని, దాని ప్రకారం సరిహద్దు రాళ్లు పాతి రైతులకు హక్కు పత్రాలిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురంలో సీఎం...
పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు విషయాలపై సీఎం జగన్ కు సోము వీర్రాజు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం బహిరంగ లేఖ రాశారు. విభజనాంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా భూముల...
రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 23, బుధవారం) శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష...
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో చంద్రబాబు, లోకేష్లు వచ్చి పోటీ చేసినా సరే, గెలుపు నాదే...
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం తన సొంత నియోజకవర్గం గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే నాని...
మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – పవన్ కళ్యాణ్
మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మత్స్యకార కుటుంబానికీ తన తరఫున, జనసేన పక్షాన...
వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయి – సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన అనేక...
నర్సాపురం పర్యటనలో సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు....
రేపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రేపు ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు....










































