బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులు సహా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాచరణ, ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు అజెండా గురించి ఎమ్మెల్సీ కవితను శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE