తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదవడంతో ఆగస్టు 4, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,229 కి, మరణాల సంఖ్య 3,814 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక బుధవారం నాడు 1,12,796 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 594 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,34,612 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,803 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(623):
- జీహెచ్ఎంసీ ఏరియా – 77
- కరీంనగర్ – 65
- వరంగల్ అర్బన్ – 59
- ఖమ్మం – 52
- పెద్దపల్లి –41
- నల్గొండ – 41
- మేడ్చల్ మల్కాజిగిరి – 33
- రంగారెడ్డి – 25
- సూర్యాపేట – 24
- జగిత్యాల – 22
- భద్రాద్రి కొత్తగూడెం – 22
- రాజన్న సిరిసిల్ల – 20
- మంచిర్యాల – 19
- యాదాద్రి భువనగిరి – 18
- జనగామ – 13
- సిద్దిపేట – 13
- మహబూబాబాద్ – 9
- వరంగల్ రూరల్ – 8
- సంగారెడ్డి – 8
- ములుగు – 6
- నిజామాబాద్ – 6
- ఆదిలాబాద్ – 6
- వనపర్తి – 5
- నిర్మల్ – 5
- నాగర్ కర్నూల్ – 5
- జోగులాంబ గద్వాల్ – 5
- మహబూబ్ నగర్ – 4
- మెదక్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 3
- వికారాబాద్ – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- కామారెడ్డి – 1
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ