తెలంగాణలో రాష్ట్రంలో జూలై 23, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826 కు చేరింది. గురువారం నాడు మరో 1567 కేసులు నమోదు కాగా, 13,367 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 447 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1,661 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 39,327 కి చేరింది. ప్రస్తుతం 11,052 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.87 (< 1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1567):
- జీహెచ్ఎంసీ – 662
- రంగారెడ్డి – 213
- వరంగల్ అర్బన్ – 75
- రాజన్న సిరిసిల్ల – 62
- మహబూబ్నగర్ – 61
- నాగర్కర్నూల్ – 51
- నల్గొండ – 44
- సూర్యాపేట – 39
- నిజామాబాద్ – 38
- కరీంనగర్ – 38
- మేడ్చల్ – 33
- సంగారెడ్డి – 32
- మెదక్ – 27
- జయశంకర్ భూపాలపల్లి – 25
- వరంగల్ రూరల్ – 22
- జనగామ – 22
- మహబూబాబాద్ – 18
- కామారెడ్డి – 17
- ఆదిలాబాద్ – 17
- ములుగు – 17
- జగిత్యాల – 14
- ఖమ్మం – 10
- సిద్దిపేట – 9
- వికారాబాద్ – 5
- యాదాద్రి భువనగిరి – 4
- ఆసిఫాబాద్ – 4
- జోగుళాంబ గద్వాల – 2
- భద్రాద్రి కొత్తగూడెం – 2
- పెద్దపల్లి – 2
- మంచిర్యాల – 1
- నిర్మల్ -1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్: