తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 795 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 26, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,15,679 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,703 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 658 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,06,865 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 36,619 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (795):
- హైదరాబాద్ – 343
- రంగారెడ్డి – 54
- మేడ్చల్ మల్కాజిగిరి – 54
- నల్గొండ – 42
- పెద్దపల్లి – 33
- ఖమ్మం – 32
- భద్రాద్రి కొత్తగూడెం – 26
- కరీంనగర్ – 25
- మంచిర్యాల – 18
- సంగారెడ్డి – 18
- రాజన్న సిరిసిల్ల – 16
- మహబూబాబాద్ – 13
- మహబూబ్ నగర్ – 13
- హనుమకొండ – 13
- నిజామాబాద్ – 9
- యాదాద్రి భువనగిరి – 9
- మెదక్ – 9
- ఆదిలాబాద్ – 9
- జనగామ – 9
- సిద్దిపేట – 8
- వికారాబాద్ – 7
- సూర్యాపేట – 7
- కామారెడ్డి – 6
- వనపర్తి – 5
- జగిత్యాల – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 3
- నారాయణ్ పేట్ – 3
- నాగర్ కర్నూల్ – 3
- ములుగు – 1
- నిర్మల్ – 1
- వరంగల్ రూరల్ – 1
- జోగులాంబ గద్వాల్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY