తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 175 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 28, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,33,951 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,077 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 252 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,27,763 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 12,590 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (175):
- హైదరాబాద్ – 98
- రంగారెడ్డి – 12
- మేడ్చల్ మల్కాజిగిరి – 8
- ఖమ్మం – 6
- మహబూబాబాద్ – 6
- కరీంనగర్ – 5
- మహబూబ్ నగర్ – 5
- నిజామాబాద్ – 4
- నల్గొండ – 4
- వికారాబాద్ – 4
- రాజన్న సిరిసిల్ల – 3
- జగిత్యాల – 6
- హనుమకొండ – 2
- సంగారెడ్డి – 2
- నారాయణ్ పేట్ – 2
- మంచిర్యాల – 2
- ఆదిలాబాద్ – 2
- జోగులాంబ గద్వాల్ – 2
- మెదక్ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- నిర్మల్ – 1
- సిద్ధిపేట – 1
- పెద్దపల్లి – 0
- యాదాద్రి భువనగిరి – 0
- భద్రాద్రి కొత్తగూడెం – 0
- సూర్యాపేట – 0
- వనపర్తి – 0
- కామారెడ్డి – 0
- జనగామ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నాగర్ కర్నూల్ – 0
- వరంగల్ రూరల్ – 0
- ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY