Home 2022
Yearly Archives: 2022
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సంచలన నిర్ణయం.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న 11వేల మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఖ్యను సుమారు 13శాతం మేర తగ్గించుకుంటున్నట్లు...
టీ20 ప్రపంచ కప్: ఫైనల్ చేరిన పాకిస్తాన్, సెమీఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో దాయాది పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంది. బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు అయింది. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్కు ఊరట, 102 రోజుల తర్వాత బెయిల్ మంజూరు
శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఊరట లభించింది. బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన సహాయకుడు ప్రవీణ్ రౌత్ బెయిల్...
కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించారు. టమోటా ధర పతనంపై చంద్రబాబు ట్విట్టర్...
గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంబీబీఎస్ విద్యార్థిని ఫీజుల బాధ్యత తీసుకుంటూ భరోసా
టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా, నాందేవ్గూడకు చెందిన హారిక అనే విద్యార్థికి ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసేందుకు అయ్యే...
ఈ నెల 11న గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 11వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శుక్రవారం...
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య టఫ్ ఫైట్
అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్ళ సాధారణ పరిపాలనా కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రతి రెండేళ్లకోసారి ఇలా ఎన్నికలు జరుపడం అక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో...
దేశంలో కరోనా: కొత్తగా 811 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. ఇటీవల 1000 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 811 పాజిటివ్ కేసులు, 2 మరణాలు...
అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ...














































