Home 2022
Yearly Archives: 2022
ఒక్క చిన్నతప్పు జీవితకాలం బాధపడేలా చేస్తుంది – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
12 రోజుల పాదయాత్రలో తెలంగాణ అంటే ఏంటో అర్ధమైంది, విడిచి వెళ్లడం బాధగా ఉంది – రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలో సోమవారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ పాద యాత్రను ముగించిన ఆయన అనంతరం మహారాష్టల్రో ప్రవేశించనున్నారు. ఈ...
సీఎం కేసీఆర్ ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం...
మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవే పనులు వేగవంతం చేయాలి, అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆర్అండ్బీ అధికారులతో మెదక్-సిద్ధిపేట హైవేకు...
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా: గోల్డెన్ పీకాక్ కోసం పోటీ పడనున్న 15 సినిమాలు
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరగనున్న విషయం తెల్సిందే. ఈ ఐఎఫ్ఎఫ్ఐ 53వ ఎడిషన్ లో గోల్డెన్ పీకాక్...
నేడు ఢిల్లీలో ‘గురునానక్’ 553వ జయంతి వేడుకలు, పాల్గొననున్న ప్రధాని మోదీ
ఈరోజు సాయంత్రం ఢిల్లీలో తొలి సిక్కు గురువు 'శ్రీ గురునానక్ దేవ్' 553వ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 8...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
భారత్ స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ అఫ్ ది మంత్” అవార్డుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ...
ప్రధాని మోదీకి విశాఖలో పార్టీ తరపున ఘన స్వాగతం, రోడ్ షో నిర్వహిస్తాం – ఏపీ బీజేపీ అధ్యక్షుడు...
ఈనెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ...
ఏపీలో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రకు స్వస్తి, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రకు స్వస్తి చెప్తున్నామని, కొనుగోళ్లలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన...
టీ20 ప్రపంచ కప్-2022: నవంబర్ 10న సెమీఫైనల్స్ లో తలపడనున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు
టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు, గ్రూప్-2 భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్,...














































