Home 2022
Yearly Archives: 2022
రాష్ట్రపతి భవన్లో ఘనంగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2021 ప్రదానోత్సవం
రాష్ట్రపతి భవన్లో సోమవారం నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2021 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2021 సంవత్సరానికి నర్సింగ్ నిపుణులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం...
తెలంగాణలో ఎన్నిక ఏదైనా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని మరోసారి రుజువైంది – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో ఎన్నిక ఏదైనా ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నిలుస్తారని మరోసారి రుజువైందని, దీనికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం కార్తీక పౌర్ణమి...
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. దనుష్క గుణతిలకపై సస్పెన్షన్ విధింపు, ఎందుకంటే?
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల క్రికెట్ నుండి దనుష్క గుణతిలకను సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది....
దేశంలో మరో 937 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 937 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,61,516 కు చేరుకుంది. అలాగే 9 కరోనా...
టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన జారీ
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మార్చుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2022, అక్టోబర్ 5 దసరా నాడు తెలంగాణ భవన్ లో...
సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లకు ఆమోదం
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్ధించింది. ఈ మేరకు సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం...
దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ ఘన విజయం
దేశంలోని ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 3వ తేదీన ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్,...
తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, సాయంత్రం భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' సోమవారం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. మరోవైపు నేటితో...
రేపు చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా రేపు (నవంబరు 8వ తేదీ, మంగళవారం) ఉదయం 8.30 గంటల నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు 11 గంటల పాటుగా తిరుమలలో శ్రీవారి ఆలయ తలుపులు మూసి...
సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ, మునుగోడు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు – మంత్రి హరీశ్ రావు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. మునుగోడులో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 2,25,192 మంది తమ...













































