Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.45 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 34 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 25, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
ఐపీఎల్-2022: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు 24 లక్షల భారీ జరిమానా, ఎందుకంటే?
ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 24, ఆదివారం రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్...
త్వరలోనే ప్రశాంత్ కిషోర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తా – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రశాంత్ కిషోర్తో కలిసి...
వ్యవసాయం అత్యద్భుతంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ కల, ఆలోచన: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం-2022 సన్నద్ధతపై నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
ఫేక్ న్యూస్,ఫేక్ సమాచారం వ్యాప్తి: 16 యూట్యూబ్ ఛానెల్స్ పై కేంద్రం నిషేధం
దేశ భద్రతా దృష్ట్యా 16 యూట్యూబ్ ఛానెల్స్, ఒక పేస్ బుక్ అకౌంట్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 16 యూట్యూబ్ ఛానెల్స్ లో 10 దేశీయ...
తెలంగాణలో ఇకపై ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం – మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన
తెలంగాణలో ఇకపై ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ...
హనుమాన్ చాలీసా వివాదం: తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను కొట్టివేసిన...
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. తమపై నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను ముంబై హైకోర్టు నేడు కొట్టివేసింది. మహారాష్ట్ర ఎంపీ...
సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ సదస్సు.. వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం జగన్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. నీతి ఆయోగ్ సోమవారం ‘వినూత్న వ్యవసాయం’పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ను నిర్వహించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్...
యాదాద్రిలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పర్వతవర్దిని సమేత...
ప్రాన్స్ అధ్యక్షుడుగా రెండోసారి ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి మరీన్ లీపెన్ పై ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘన విజయం సాధించారు....













































