Home 2022
Yearly Archives: 2022
కేరళలో గత 24 గంటల్లో 361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2 శాతంగా నమోదైంది. దీంతో ఏప్రిల్ 6, బుధవారం...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఎల్జీడీ కోడ్లు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్జీడీ) కోడ్లు కేటాయించారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఈ లోకల్ ఎల్జీడీ కోడ్లు కేటాయించింది. ఇకపై...
ఉద్యోగాలకు ప్రిపేరయ్యే బీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత కోచింగ్, స్టైపండ్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ...
భారత్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’.. ముంబైలో నమోదైన తొలి కేసు
భారతదేశంలో కరోనాకు సంబంధించిన రెండు కొత్త వేరియంట్లు ముంబైలో నమోదయ్యాయి. దీనిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్ఈ’ (XE) మొదటి కేసు ఈ రోజు ముంబై నగరంలో నమోదైంది. అలాగే 'కాపా' వేరియంట్...
పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు కలిశారు. వీరి భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లోని ప్రధాని మోదీ కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు...
ఫోర్బ్స్ భారతదేశపు టాప్-10 ధనవంతుల జాబితా: నెంబర్ వన్ స్థానంలో ముకేశ్ అంబానీ
ఈ ఏడాది భారతదేశపు టాప్-10 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో 2021లో...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ విషయంలో ఉద్యోగులతో బేరాలు – మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు...
రేపు నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, వాలంటీర్లకు సత్కార కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 7, గురువారం) పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఏప్రిల్ 7వ తేదీన వారికీ సత్కార...
చైనాని వణికిస్తోన్న కరోనా.. ఒక్క రోజులోనే 20వేల కేసుల నమోదు
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనా దేశంలో కోవిడ్ కలకలం రేపుతోంది. ఇక్కడ ఒక్కరోజే 20 వేలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నమోదైన...
మహిళల ఆరోగ్యం కోసం వినూత్నంగా ‘రుతు ప్రేమ’ కార్యక్రమం.. సిద్దిపేటలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుతు ప్రేమ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2021'లో జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదటి...












































