Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 16, బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త...
దేశంలో మరో 635 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,47,344 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 635 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...
హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ ట్రయల్.. రేపటినుంచి నాలుగు రోజులపాటు ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ-రేస్కు ముందు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్, 'ఇండియన్ రేసింగ్ లీగ్' జరగనుంది....
విమానాల్లో ఇకపై మాస్క్లు ధరించడం తప్పనిసరి కాదు, కేంద్రం కీలక నిర్ణయం
దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాల కోసం కోవిడ్-19 మార్గదర్శకాల సమీక్షలో భాగంగా విమానాల్లో మాస్క్/ఫేస్ కవర్లకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై మాస్క్లు...
50వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యున్నతి మరియు క్రీడల శాఖల మంత్రి ఆర్కే రోజా గురువారం 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక...
నవంబర్ 28 నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నవంబర్ 28వ తేదీ నుంచి రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పోర్టల్.. రేపు ప్రారంభించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొత్త ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ (పోర్టల్)ను సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ పోర్టల్కు 'స్టూడెంట్...
తెలంగాణలో కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు పథకాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల భాద్యత గురుతరమైనదని రాష్ట్ర...
అసెంబ్లీలో శపథం చేశా, మీరు గెలిపించి పంపితే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక – టీడీపీ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలే తన రాజకీయ జీవితానికి చివరివని తెలిపారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా...
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జాతీయ క్రీడా అవార్డులు-2022 ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల అర్జున అవార్డుకు...















































