Home 2022
Yearly Archives: 2022
మాజీ మంత్రి నారాయణను విచారించనున్న ఏపీ సీఐడీ.. షరతులతో అనుమతిచ్చిన హైకోర్టు
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను విచారించుకోవడానికి ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని నారాయణపై ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి ఏపీ...
నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ.1,571 కోట్ల నిధులు కేటాయింపు
వైద్యరంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టు కోసం రూ.1,571 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు...
ఎలాంటి వారసులకు ఆస్తిలో వాటా రాదు? – న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
అంటే సుందరానికి! సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో...
నాటితరం ప్రఖ్యాతనటుడు కాంతారావు 99వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
నాటితరం ప్రఖ్యాత నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. సూర్యాపేట...
జీ20 సమ్మిట్ వేదికగా కీలక ఘట్టం.. ఇండోనేషియా నుండి భారత్కు అధ్యక్ష బాధ్యతలు, స్వీకరించిన ప్రధాని మోదీ
బాలి వేదికగా జరుగుతున్న రెండు రోజుల కూటమి నేతల శిఖరాగ్ర సమావేశం (జీ20 సమ్మిట్) బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియా నుండి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు...
తెలంగాణలో 2023 లో సాధారణ, ఐచ్ఛిక సెలవులపై ప్రకటన, పూర్తి జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవులపై నేడు (నవంబర్ 16, బుధవారం) నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్), వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటుచేయనున్న ‘జాకీ’, ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ 'జాకీ' (పేజ్ ఇండస్ట్రీస్) కంపెనీ తెలంగాణలో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మరియు ములుగు నియోజకవర్గాల పరిధిలో నూతన గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను...
జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి...
ఐపీఎల్-2023 మినీ వేలం కోసం ఏ ప్రాంచైజీ వద్ద ఎంత నగదు ఉందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా విడుదల చేసిన/వదులుకున్న...












































