Home 2022
Yearly Archives: 2022
ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో అభిమానుల తుది వీడ్కోలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయనను కడసారి తమ అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన...
సీడబ్ల్యూసీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ, భద్రాద్రిలో బ్యాక్ వాటర్ ప్రభావం సహా ఇతర అంశాలపై కీలక...
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) భేటీ అయింది. బుధవారం హైదరాబాద్లోని కృష్ణా-గోదావరి భవన్లో...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సతీమణి నౌనంద్ కన్వార్ తో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి తిరుమల...
‘నాసా’ సరికొత్త ప్రయోగం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఆర్టెమిస్-1 చంద్రుడి పైకి లాంఛింగ్
అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' అత్యంత శక్తివంతమైన రాకెట్ ఆర్టెమిస్-1ను ప్రయోగించింది. ఈ మేరకు బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ప్యాడ్ 39బి నుంచి అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం...
దేశంలో గత 24 గంటల్లో 501 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 501 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 16, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల...
కర్నూల్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటుగా (నవంబర్ 16,17,18 తేదీల్లో) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నవంబర్ 16, బుధవారం ఉదయం...
జీ20 సమ్మిట్: ప్రధాని మోదీతో భేటీ తర్వాత, భారతీయులకు శుభవార్త చెప్పిన యూకే పీఎం రిషి సునాక్
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూకే ప్రధాని రిషి సునాక్ కలిశారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం మరింత మెరుగు పరిచే అంశాలపై వారిరువురూ కొద్దిసేపు...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిర్ణయం
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉంటానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం...
సూపర్స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్ నేరుగా పద్మాలయా స్టూడియోకి...
ఢిల్లీలో మొదలైన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ - ఐఐటీఎఫ్)-2022 ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం...













































