Home Search
అప్పుల కుప్ప - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అప్పుల కుప్ప.. షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన కాగ్
ఏపీ సీఎం జగన్.. అప్పులతో ఆంధ్రరాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్న ఆరోపణలు చేస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోని జగన్ సర్కార్ అదే పనిని మొండిగా చేస్తూ తమ...
పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్ల’ను ధ్వంసం చేయడం దారుణం – కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
పేదల కడుపు నింపే 'అన్న క్యాంటీన్ల'ను ధ్వంసం చేయడం దారుణం అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం కుప్పంలో ఆయన మూడో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన...
జగన్ పాలనపై ఏపీ వాసులు ఏమనుకుంటున్నారు?
రాజకీయాల్లో అధికారం వచ్చాక ప్రజల ఆశీస్సులతో ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. కానీ ఏపీలో మాత్రం గడిచిన ఐదేళ్ల పాలన అందుకు విరుద్ధంగా సాగింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్న...
ప్రజా‘పాలన’పై పట్టుబిగిస్తున్న రేవంత్
పాలకుడిని కాదు.. సేవకుడిని. తెలంగాణలో బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ప్రజాప్రభుత్వం కొలువుదీరింది.’.. ఇదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ తొలి ప్రసంగం, తొలి ట్వీట్లోని సారాంశం. చెప్పినట్లుగానే ప్రజలచేత కీర్తించబడేలా రేవంత్...
ఆ ధగధగలన్నీ పైపై మెరుగులేనా?
‘‘మాలాంటి వాళ్లు అసూయపడేలా మంత్రి హరీశ్రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నారు. నేను సిరిసిల్ల పోతుంటే సిద్దిపేటకు రాగానే ఏం సంగతి బావ.. మళ్లీ ఏదో కొత్తది కడుతున్నావ్ అని అడుగుతాను. అరేయ్ నువ్వు...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడక ముందే సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టారు. మరికొద్దిగంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరబోతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గురువారం...
టీడీపీ అధినేత చంద్రబాబు, అమరావతి రైతుల మహాపాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టనున్న రెండో విడత మహాపాదయాత్రపై...
రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంచలనం శ్వేతపత్రం విడుదల. గత తొమ్మిదినరేళ్లలో రాష్ట్ర అప్పు 72,658 కోట్లు నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగిందని, దాదాపు 10 రెట్లు అప్పు పెంచారని...
బీజేపీ అధికారంలోకి రాగానే ‘భైంసా’ పేరును ‘మైసా’గా మారుస్తాం, దత్తత తీసుకుంటాం – బహిరంగ సభలో బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే 'భైంసా' పేరును 'మైసా'గా పేరు మారుస్తామని, అలాగే పట్టణాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ఆయన 'ప్రజా సంగ్రామ...