Home Search
అభ్యర్థులను - search results
If you're not happy with the results, please do another search
మరో సారి అభ్యర్థులను తికమకపెడుతున్న జగన్
వైసీపీలో ఇన్చార్జ్ల నియామకాలు వైసీపీ అధినేత జగన్ కన్ఫ్యూజన్లో తీసుకుంటున్న నిర్ణయమో..లేక లేకపోతే వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టించుకుంటున్నారో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది.ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలక అభ్యర్థులకు ప్రకటించాక ఆ ఆనందాన్ని పంచుకోవాలో...
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
24 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించిన టీడీపీ..
ఏపీలో రాజకీయాలు స్పీడందుకున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అటు తెలుగు...
ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను కదనరంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు...
మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 29న పోలింగ్ జరగనుంది. మొత్తం రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుండగా.. ఆయా స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ...
షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో జగన్
తెలంగాణలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అయితే ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. రెండోసారి...
ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. 1998 డీఎస్సీ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకం
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా వీరందరినీ సెకండరీ...
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు ఎమ్మెల్సీ...