Home Search
అమరావతి సభ - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...
అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...
త్వరలో అమరావతికి ప్రియాంక గాంధీ.. విశాఖకు రాహుల్ గాంధీ..
తెలంగాణలో గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మూడో తేదీ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని అంటున్నారు. సానుకూల పవనాలు వీయడం.. పలు సర్వేల నివేదికలు అనుకూలంగా రావడంతో టి.కాంగ్రెస్...
వైసీపీ ప్రభుత్వానికి హకోర్టులో ఎదురుదెబ్బ.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్..!
ఏపీలో రాజధానిగా ఉన్న అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో.. అమరావతిలోని ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం...
అమరావతిలో ఇళ్ల నిర్మాణ పనులు వాయిదా ఎందుకో?
ఏపీ సీఆర్డీయే చట్టాలను మార్చి కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం ముందుకెళ్లే మార్గాన్ని అన్వేషిస్తోంది. నెలక్రితమే ముహూర్తం ఖరారు చేసినా...
ఇకపై అమరావతి అందరిదీ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతి కానుంది – సీఎం జగన్
ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని...
రేపటి నుంచి జిల్లాల పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈనెల 13న గుడివాడలో బహిరంగ సభకు హాజరు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈ వారంతో పాటు వచ్చే వారం విస్తృతంగా పలు జిల్లాలలో...
ఏపీలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తెస్తాం – ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీడీపీ 41వ...
సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ లలిత్, వేరే బెంచ్కు బదిలీ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై చేపట్టిన విచారణలో కీలక పరిణామం...
సెప్టెంబర్ 12న ప్రారంభం కానున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర -2.. ఈసారి అమరావతి నుంచి అరసపల్లి వరకు
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎంతోకాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వారు ఒకసారి ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతొ మహా పాదయాత్రను...