Home Search
ఆదినారాయణ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వివేకా కేసులో సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణ రెడ్డి, సీబీఐకి అప్పగించాలని డిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్...
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అక్టోబర్ 21, సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ పార్టీలోకి...
మరి భూపేష్ రెడ్డి భవితవ్యం ఏంటి?
మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో..రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులపై దృష్టి పెట్టాయి. రాబోయే ఎన్నికలలో పొత్తులు పెట్టుకుని కలిసి పోటీ చేస్తున్న పార్టీల నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు నడుస్తున్నాయి. తాజాగా...
కడపలో ‘రాయలసీమ రణభేరి సభ’ నిర్వహించిన బీజేపీ.. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ దేవధర్
ఈరోజు కడపలో రాయలసీమ ప్రాంత సమస్యలపై "రాయలసీమ రణభేరి" పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీజేపీ ఈ సభను నిర్వహించింది. దీనికి...
షర్మిల క్లారిటీ ఇచ్చారా? సస్పెన్స్ కొనసాగించారా?
కొద్ది రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య సౌభాగ్యవతమ్మ కానీ, ఆయన కూతురు సునీత కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15న వివేకానంద...
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్ రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకున్న...
రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని జనసేన...
అమరావతి రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు – టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది....
నామినేషన్ దాఖలు చేసిన తిరుపతి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆమె...
టీడీపీకి బీద మస్తాన్రావు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి నాయకుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఆదినారాయణ రెడ్డి, సాదినేని యామిని శర్మతో పాటుగా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా...