Home Search
ఆప్ - search results
If you're not happy with the results, please do another search
‘ఆప్’ని వీడి బీజేపీలోకి వస్తే సీబీఐ కేసులన్నీ మూసేస్తామని ఆఫర్ ఇచ్చారు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసిన...
పంజాబ్లో విజయం సాధించిన ‘ఆప్’కి ప్రధాని మోదీ అభినందనలు, థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్
పంజాబ్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆప్ని ప్రధాని మోదీ అభినందించారు. 'పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు అభినందనలు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని...
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
‘ఇండియా’లో ఏం జరుగుతోంది..
‘అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది. ఇండియా కూటమిని అసలు పట్టించుకోవడం లేదు.’ అంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు...
కూటమిలో తీసివేతలు..
అధికారంలో ఉన్న ఎన్డీయేను రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా గద్దె దించాలన్న లక్ష్యంతో, పెద్ద టార్గెట్ను ముందు పెట్టుకుని మరీ ఏర్పాటయింది ఇండియా కూటమి.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోవడంతో కూటమిలో ఇప్పటికే...
ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం.. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం, బహిష్కరించిన 20 పార్టీలు
భారతదేశం యొక్క నూతన పార్లమెంట్ భవనం ఆదివారం (మే 28, 2023) ప్రారంభించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. అయితే దీనిపై దేశంలోని అత్యధిక ప్రతిపక్ష పార్టీలు తీవ్ర...
త్వరలో ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీలతో.. బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతకై జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు పశ్చిమ...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు.. బీఆర్ఎస్కు రాష్ట్ర హోదా, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ హోదా తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర...
ఢిల్లీ బడ్జెట్పై వివాదం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. 75...
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న ‘ఆప్’, 34 ఓట్లతో బీజేపీపై ఘనవిజయం
గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఘనవిజయం సాధించింది. ఈ మేరకు...