Home Search
ఉప్పు - search results
If you're not happy with the results, please do another search
మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే లాభమా? నష్టమా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?
పెరుగు, పాలు వంటివి ఆరోగ్యానికి మంచివని ప్రతీ రోజూ వాటిని ఆహారంలో చేర్చుకుంటారు. అయితే చాలామంది పెరుగు కంటే మజ్జిగ మంచిదని మజ్జిగనే వాడుతూ ఉంటారు. అయితే పెరుగు, మజ్జిగ వంటివాటిని రాత్రి...
ఉప్పు వల్ల బీపీనే కాదు.. మధుమేహం కూడా వస్తుందంట..
వంటకాల్లో రుచిని పెంచడంలో ఉప్పుదే ప్రధమస్థానం అంటే అంతా ఒప్పుకోవాల్సిందే. అందుకే చాలా మంది కూరల్లో కాస్త ఉప్పు తక్కువ అయినా సరే.. మళ్లీ ఉప్పును కలుపుకొని ఆ తర్వాతే తింటారు. అంతగా ...
ఉప్పుని మరీ తగ్గిస్తున్నారా? అయితే ముప్పు తప్పదంటున్న డాక్టర్లు
అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఎంతోమంది సెలబ్రెటీలకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. అందానికి నిలువెత్తు నిదర్శనంగా.. ఆమెను ఒక రోల్ మోడల్గా సినీ సెలబ్రెటీలు కూడా నేటికీ చెబుతూనే ఉంటారు. అయితే...
ఉప్పు ఎక్కువగా తింటే మెదడుకు ఇంత డ్యామేజ్ జరుగుతుందా?
ఇప్పుడు ఎవరిని అడిగినా.. అయితే 'హై బీపీ' లేదంటే 'లో బీపీ' (High BP and low BP) సమస్యతో బాధపడుతున్నామని చెబుతున్నవాళ్లే కనిపిస్తున్నారు. నిజానికి బీపీకి ముఖ్యమైన కారణంగా చెప్పే ఉప్పు...
ఉప్పుగల్, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
దేవాదుల ఎస్.ఆర్.ఎస్పీ నీటి కాలువల ద్వారా నిర్మితమవుతున్న నష్కల్-ఉప్పుగల్, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితి, పూర్తి కావాల్సిన పనుల పురోగతి పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల...
కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణలో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 2021-22 రబీ...
గుజరాత్లో ఘోరం, ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షలు...
గుజరాత్లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో ఒక ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో బుధవారం 12 మంది కార్మికులు దుర్మరణం చెందారు. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) పరిధిలోని...
ఉప్పును గూర్చి అద్భుతమైన సందేశం
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “ఉప్పు”...
భూమి గురించి ఈ విషయాలు తెలుసుకుందాం
ప్రతీ ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డేను నిర్వహిస్తారు. 1970లో ఏప్రిల్ 22న అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై తమ నిరసన గళాన్ని...
గరంగా మారిన గన్నవరం రాజకీయం
రాష్ట్రంలో కీలక ప్రాంతమైన విజయవాడకు సమీపంలోని నియోజకవర్గం గన్నవరం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ.. ఇద్దరే....