Home Search
ఎన్నికల యుద్ధం - search results
If you're not happy with the results, please do another search
యుద్ధం మొదలు అయ్యిందంటూ శిరీష ప్రచారం
ఎంపీగా పోటీ చేస్తానంటూ ఆమధ్య చెప్పిన బర్రెలక్క..ఇప్పుడు ఎంపీగా నామినేషన్ వేసి మరోసారి వార్తలలోకి ఎక్కింది. నిజానికి సోషల్ మీడియా స్టార్ కాస్త పొలిటికల్ స్టార్గా ఎప్పుడో మారిపోయింది శిరీష అలియాస్ బర్రెలక్క....
అన్నపై అక్కాచెల్లెళ్లు యుద్ధం.. గెలుపెవరిది?
2019 ఏపీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య ప్రకంపనలు రేపింది. నాడు ఇదే కీలక అంశంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. వైఎస్ వివేకానందరెడ్డి జగన్కు బాబాయ్...
సిద్ధం అంటున్న జగన్కు యుద్ధం ఇద్దామని పిలుపు
టీడీపీ, జనసేన తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ అదుర్స్ అంటూ పొలిటికల్ విశ్లేషకులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ పై సీరియస్...
ఏపీలో సిద్ధం.. తెలంగాణలో మాటల యుద్ధం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు పెడుతూ జనాల్లో తిరుగుతున్నారు. టీడీపీ - జనసేన కూటమిని ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధం అని.. సింగిల్ గానే పోరాడి గెలిచి తీరుతామని...
క్లైమాక్స్కి చేరిన తెలంగాణ ఎన్నికలు
తెలంగాణలో ఎన్నికల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారం క్లైమాక్స్కు చేరింది. మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొననుంది. దాదాపు రెండు నెలలుగా అన్ని పార్టీల నేతలు...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీల పాలనలోని లోపాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాయి. ముఖ్యంగా...
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ, దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి – బీజేపీ నేతలకు మంత్రి...
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రావాలని సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య గొడవ పరిష్కరించలేని వారు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా? – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రేపే నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి పార్టీ సీనియర్...
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయం, పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలను...