Home Search
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఒక కీలక కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు అందుకున్నారు. 'నేషనల్ హెరాల్డ్'...
ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు సుప్రీంలో ఊరట.. మెడికల్ గ్రౌండ్స్పై తాత్కాలిక బెయిల్ మంజూరు
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మెడికల్ గ్రౌండ్స్ నివేదిక ఆధారంగా శుక్రవారం ఆయనకు 6 వారాల...
‘బైజూస్’ సీఈవో ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనల ఆరోపణలపై నజర్
ఆన్లైన్ విద్యాకోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థ బైజూస్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం బెంగళూరులోని బైజూస్ సీఈవో రవీంద్రన్ బైజు నివాసం మరియు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులు...
‘ఫెమా’ ఉల్లంఘనల ఆరోపణలపై.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు (ఫెమా) ఉల్లంఘనల కింద గురువారం కేసు రిజిస్టర్ చేశారు. కాగా విదేశీ...
ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ సహా 14 విపక్ష పార్టీలు, ఏప్రిల్ 5న విచారణ
రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు శుక్రవారం ఆయా పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను...
గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నా…ఈడీ దర్యాప్తు అధికారి జోగేందర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 21, మంగళవారం ఉదయం మరోసారి...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం మరోసారి ఈడీ ఎదుట...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై సందిగ్ధం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆమె ఈ విచారణకు హాజరవుతున్నారు? లేదా?...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. ఈనెల 20న విచారణకు హాజరుకావాలన్న ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె...