Home Search
కాకినాడ పార్లమెంట్ స్థానం - search results
If you're not happy with the results, please do another search
బాలశౌరి పోటీ చేసేది ఆ స్థానం నుంచే..?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీలో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కోవలో ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో...
తుని టికెట్కు గురిపెట్టిన ముద్రగడ
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి....
పవన్ అడ్జస్ట్మెంట్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందేనా?
కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని వినిపిస్తున్న ప్రచారానికి తాజాగా తెర పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకూ జనసేన పార్టీలో యాక్టివ్...
జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే.. త్వరలోనే అధికారిక ప్రకటన
మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ...
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...
ఏ క్షణమైనా వైసీపీ నాలుగో జాబితా విడుదలయ్యే అవకాశం
రెండోసారి సీఎం కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ.. అంతకు మించిన వ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. అన్ని పార్టీలకంటే...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఈటల పోటీ
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి...
మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పరిపూర్ణానంద పోటీ..?
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కువ సమయం ఉండడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....