Home Search
కృష్ణా జిల్లా - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
రేపు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాలుగో విడత నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆగస్టు 25, గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడనలో జరిగే "వైఎస్ఆర్ నేతన్న నేస్తం" నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,...
కృష్ణా జిల్లాలో ప్రారంభమైన “జగనన్న పాలవెల్లువ” పథకం
అమూల్ సంస్థలో.. పాలు పోసే రైతులే యజమానులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమం ఈ రోజు కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి...
కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్ను ఆవిష్కరించారు....
కృష్ణా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంలో 12 కి చేరిన మృతుల సంఖ్య, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
కృష్ణా జిల్లాలో జూన్ 17, బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 15 మందికిపైగా...
కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ
టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. రాజీనామాకు కారణాలు వివరిస్తూ వంశీ రెండు సార్లు లేఖ రాయడం,...
కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రైరన్ ప్రారంభం
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంసిద్ధతను అంచనా వేయడానికి మొదటి దశలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహణకు కేంద్రప్రభుత్వం...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనుమంచిపల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారిపై వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 30 మందికి గాయాలు...
నివర్ పరిహారం: కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్న పవన్ కళ్యాణ్
నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం విషయంలో డిసెంబర్ 28న కృష్ణాజిల్లా కలెక్టర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన...
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...