Home Search
గుర్రం - search results
If you're not happy with the results, please do another search
అక్కడ గెలుపు వైసీపీదా, టీడీపీదా?
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఇప్పుడు ప్రధాన పార్టీల నాయకులను కలవరపెడుతోంది. జిల్లాల విభజన తరువాత ఈ సెగ్మెంటును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినా కూడా వైఎస్పార్సీపీలో అలాంటి జోష్...
ధర్మాన ఓకే..మరి టీడీపీ నుంచి బరిలో దిగేదెవరు?
ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం గురించి చెప్పాలంటే దీనిని ఒకరకంగా టీడీపీకి కంచుకోటగానే చెబుతారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని దక్కించుకుంది....
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
తెలంగాణ సీఎం ఈయనే..!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పదవే తనను అందుకుంటుందని, తాను పదవుల రేసులో లేనని అంటూనే తెలంగాణకు...
ఆరు దర్వాజాలకు ఆరు జంతువులు కాపలా
భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిన్నటి నుంచీ మొదలవగా.. ఈ రోజు నుంచీ కొత్త పార్లమెంట్లో చర్చలు షురూ అయ్యాయి. అయితే ఈ న్యూ పార్లమెంట్లోకి వెళ్లేవారంతా వాటి గుమ్మాల దగ్గర ఆగి...
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. విజయం సాధించిన బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి
తీవ్ర ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడైంది. ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు....
వారాహిలో పర్యటిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా…వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదు: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగింది. అందులో భాగంగా సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 2, సోమవారం నాడు నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజక వర్గ ప్రగతి సమీక్షా సమావేశం సభలో సీఎం కేసీఆర్...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలిజాబితా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. తాజాగా...
హైదరాబాద్ పరిధిలో 192 చెరువులను తనిఖీ చేసిన 15 మంది ఇంజనీర్లు, అధికారుల బృందం
అక్టోబర్ 12 నుండి కురిసిన భారీ వర్షాల వలన హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర...