Home Search
చంద్రశేఖర్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నెల్లూరులో ఫుల్ జోష్లో ఉన్న టీడీపీ
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి కొద్ది రోజుల్లో సొంత ప్రభుత్వం చేస్తున్న పనులు నచ్చక జగన్ సర్కార్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ తరచూ...
జగన్ పార్టీ పెట్టాక టీడీపీ జీరో..ఇప్పుడు వైసీపీ ఖాళీ
వైసీపీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదన్న గుర్తింపును బాగా తెచ్చుకుంది. టీడీపీ ఒక్కసీటు అయినా గెలవడానికి అష్టకష్టాలు పడేది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ సీన్...
లోక్ సభ ఎన్నికల వేళ.. ఎవరు ఎటువైపు..
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్.. అని సుమతి శతకంలో చెప్పింది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అధికారం ఉన్నప్పుడే ఎవరైనా పార్టీలోకి చేరతారు. అది ఎప్పటి నుంచో ఉన్న...
ముద్రగడ.. రాజకీయంగా గడబిడ..
. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన పేరు ఓ సంచలనం. ఆంధ్రప్రదేశ్ లోని ఓ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా పేరు. ఇంకో విశేషం ఏంటంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు (అప్పుడు కాంగ్రెస్ ఐ...
ఇప్పుడు బీఆర్ఎస్ పంచన చేరిన టీడీపీ ముఖ్య నాయకులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డి. రావుల చంద్రశేఖర్, మందా జగన్నాథం పొలిటికల్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లో అందవేసిన చేతులుగా గుర్తింపు పొందారు. అప్పట్లో టీడీపీ అధినేత,...
వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డరంటూ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ...
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (తూర్పు రాయలసీమ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) బలపరిచిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కడప-అనంతపురం-కర్నూలు (పశ్చిమ రాయలసీమ)...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, నెల్లూరు ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన...
మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ...
కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ
కోనసీమలో ఈరోజు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు...