Home Search
జగన్మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి...
వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్.ధనుంజయ్రెడ్డి నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. ధనుంజయ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
నెల్లూరులో నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ ఈరోజు నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు...
నెల్లూరు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్...
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...
ఏపీలో రోజుకు 2వేల ర్యాపిడ్ కిట్లు తయారీ – మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
ప్రశాంత్ కిషోర్ చెబితే నిజమేనా?
జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ...