Home Search
జాతీయ అభివృద్ధి మండలి - search results
If you're not happy with the results, please do another search
జూన్ 16, 17 తేదీల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ధర్మశాలలో ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ కాన్ఫరెన్స్
జూన్ 16, 17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల హెచ్పీసీఏ స్టేడియంలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ కాన్ఫరెన్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఇది కేంద్రం...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ...
జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
ఏపీకి ప్రత్యేక హోదా.. మళ్లీ భాజా!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. పదేళ్ల నుంచి ఈ డిమాండ్ అడపాదడపా తెరపైకి వస్తూనే ఉంది. ఎవరో ఒకరి నోట వెంట వినిపిస్తూనే ఉంది. అయితే.. ఎన్నికల ముందు తీవ్రమైన స్థాయిలో...
కర్ణాటక గీత కార్మికుల సమస్యలపై స్పందించినందుకు మంత్రి కేటీఆర్ కు డా.ప్రణవానంద స్వామి కృతజ్ఞతలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కల్లును నిషేధించి గీత కార్మికుల ఉపాధిని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వృత్తిపై నిషేధం విధించడంపై పలు వేదికలపై బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు, కర్ణాటక గీత కార్మికుల పక్షాన సానుకూలంగా...
ఉస్మానియా, కాకతీయ సహా 6 యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకై కోచింగ్ తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులకు పోటీ...
“కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్రెడ్డి
పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి...
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాకై తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాదించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను, సత్వర చర్యలను చేపట్టిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్...
కరోనా యోధులకు జాతి రుణపడి ఉంది, 2020 లో కఠినమైన పాఠాలు నేర్చుకున్నాం: రాష్ట్రపతి
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో నివసించే భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటపు స్ఫూర్తే ఆధునిక...