Home Search
దక్షిణ కొరియా - search results
If you're not happy with the results, please do another search
జనాభా సంక్షోభ భయంతో దక్షిణ కొరియా కీలక నిర్ణయం
చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో యువశక్తి నానాటికీ తగ్గిపోతోంది. ఆ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆర్థికంగా శ్రామిక శక్తి తగ్గడమేకాక వారిపై వయోవృద్ధుల భారం పడటం ఆయా...
డ్రాగన్ కంట్రీ కన్నింగ్ ప్లాన్.. భారత ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నాలు
భారత్ విషయంలో ఎప్పుడూ వక్రబుద్ధిని చూపిస్తుంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. నిత్యం కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. ఇప్పటికే సరిహద్దుల విషయంలో భారత్-చైనా మధ్య వైరం కొనసాగుతోంది. త్వరలో భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న...
టాప్లో అమెరికా, లాస్ట్లో భూటాన్..
ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా..అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే శక్తివంతమైన దేశంగానే ఎదుగుతున్న భారత్...
మయోఫియా లక్షణాలు ఎలా ఉంటాయి?
దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఇప్పుడు మయోఫియా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇండియాలోనూ విస్తరిస్తోండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మయోఫియా అనేది కంటికి...
ఇండియాలో విద్యావంతుల శాతం ఇదే..
విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం ఏదని ఎవరినైనా అడిగితే చాలామంది అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ ఇలా చెబుతారు. కానీ ఇవేమీ కాదని కొత్త అధ్యయనం చెబుతోంది.అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ...
ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఇదే..
జనరల్గా భారత దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే..ప్లైట్ టికెట్ తీసుకోవాలి. అంతేకాదు..మన దేశం నుంచి వేరే కంట్రీకి వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్, వీసా కూడా...
శక్తివంతమైన సైన్యం కలిగి ఉన్న టాప్ టెన్ దేశాలు ఏవో తెలుసా?
ఒక దేశానికి సైన్యం అనేది తప్పని సరిగా ఉంటుంది..ఉండాలి కూడా. దీనికి తోడు ఎప్పటికప్పుడు శత్రు దేశాల నుంచి ముప్పును తొలగించుకునేందుకు ఆ సైన్యాన్ని మరింత పెంచుతూ ఉండాలి. సైన్యం అంటే మనుషులను...
జపాన్ జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీకి అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల షేక్ హ్యాండ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. కాగా...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
మీరే నా బలం, మీరే నా బలగం…బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా...