Home Search
ధర్మేంద్ర ప్రధాన్ - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. పోల్ ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నియామకం
త్వరలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షమైన బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకునే...
సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీలో కీలక నిర్ణయాలు
నవంబర్ 8, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి చమురు కంపెనీల...
ఒడిశాలో తొలి ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. పూరీ స్టేషన్లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
2 కి.మీ నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె గురువారం పూరీలోని జగన్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము హెలికాఫ్టర్...
ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ విద్యా సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం సమీక్షించారు. ఉన్నత విద్యామండలి సెక్రటరీ కె.సంజయ్ మూర్తి న్యూఢిల్లీలోని ఉప-రాష్ట్రపతి నివాస్లో సంస్థల స్థితిగతులపై...
ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్-2022: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్
దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలను జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద ఈ సంవత్సరం ఇండియా ర్యాంకింగ్స్-2022 ను కేంద్ర...
ఘనంగా ఆరంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. హాజరయిన ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగతున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి...
ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం, విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది విద్యార్థులతో 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం ఏప్రిల్ 1, 2022న ఉదయం 11...
యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో...
వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇన్చార్జిలు, కో-ఇన్చార్జిలను నియమించిన బీజేపీ
వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను, కో-ఇన్చార్జిలను బీజేపీ బుధవారం...