Home Search
పార్టీల అగ్రనేతలు - search results
If you're not happy with the results, please do another search
సీపీఎం పార్టీ సీనియర్ నేత రాఘవులు సంచలన నిర్ణయం.. ప్రాథమిక సభ్యత్వం మినహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ - సీపీఎం) పార్టీ సీనియర్ నేత బివి రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి...
ఆ నియోజకవర్గాల్లో ఎవరూ తగ్గట్లే!
ప్రచారంలోనా.. తగ్గేదేలే. డబ్బు పంపకంలోనా.. తగ్గేదేలే. చేరికల్లోనూ తగ్గేదేలే. తెలంగాణలో ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల వేళ కొన్నిచోట్ల టఫ్ ఫైట్ నడుస్తోంది. గెలుపోటములు ఎవరి అంచనాలకూ అందడం లేదు. ప్రతి...
పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ...
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తేదీ ఫిక్స్..
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. ఇటు షర్మిల వచ్చిన దగ్గర...
నాడు వద్దన్న సింగే.. ఇప్పుడు బీజేపీలో కింగా?
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీ ఆయనను సస్పండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. సుమారు ఏడాదిన్నర పార్టీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయనను...
పిలిచారా.. పిలిపించారా? రేవంత్.. షర్మిల.. ఒకే రోజు ఢిల్లీకి..
దక్షిణాధి రాష్ట్రాల్లో అయినా పట్టు సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాలపై పోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణను కైవసం చేసుకుంది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ...
ఆ నేతలపై వేటు వేసే యోచనలో కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి అగ్రనేతలు తరలివచ్చి ఇక్కడ మకాం వేసినప్పటికీ.. ఊహించిన ఫలితాలు దక్కలేదు. కనీసం డబుల్ డిజిట్ ఫలితాలు కూడా రాలేదు....
గులాబీలో గుబులు మొదలైందా..?
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. కలిసికట్టుగా ఎదుర్కొందామని చెబుతూనే.. ఇతర పార్టీల...
ముగ్గురు నేతలు.. రెండు చోట్ల..
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్ధుల చూపంతా కౌంటింగ్పైనే పడింది. డిసెంబర్ 3 న వెలువడే ఫలితాలతో అభ్యర్ధులంతా తమ రాతలు ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్లో పడ్డారు. దీనికి తోడు ఇప్పటికే...