Home Search
పార్థసారథి - search results
If you're not happy with the results, please do another search
రేపు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్న దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవలే నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పార్థసారథి పదవీ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయం లో సాంప్రదాయ...
గుంటూరు టీడీపీ నేత ఆస్తుల చిట్టా
దేశంలో ఇప్పటి వరకు బాగా డబ్బున్న అపర కుబేర ఎంపీ అభ్యర్థుల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ టాప్లో ఉన్నారు. తన ఆస్తులు రూ.5,705 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుగు దేశం పార్టీ తరఫున...
11 మందితో టీడీపీ మూడో జాబితా
ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ తమ అభ్యర్దులను ప్రకటించేయగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఆ పనిని వీలయినంత త్వరగా చేయడానికి సిద్ధపడుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడో జాబితా విడుదల చేయడానికి ...
మచిలీపట్నంలో సెగ్మెంట్ స్పెషాలిటీ అదే
కొత్త ముఖాలకు మచిలీపట్నం నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా చాలా మంది ఇక్కడ నుంచి పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
గన్నవరంలో పోటీ చేస్తారా? లేదా?
టీడీపీ, జనసేనపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ.. కొద్ది నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు..తన వాయిస్ వినిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన...
మరో స్థానాన్ని ప్రకటించిన చంద్రబాబు
రెండు స్థానాలను ప్రకటించి ఏపీలో కాక రేపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పొత్తు ధర్మం పాటించకుండా.. చంద్రబాబు ఏక పక్షంగా వెళ్లడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. గణతంత్ర దినోత్సవం...
నూజివీడు టీడీపీ అభ్యర్థి ఎవరు?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జాబితాల వారీగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి...