Home Search
పూణే - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ సీనియర్ నేత, పూణే ఎంపీ గిరీష్ బాపట్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
బీజేపీ సీనియర్ నేత, పూణే లోక్ సభ ఎంపీ గిరీష్ బాపట్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “గిరీష్...
రేపు పూణేలో శ్రీ సంత్ తుకారాం మహారాజ్ ఆలయం ప్రారంభించనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 14, మంగళవారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు పూణేలోని దేహులో జగత్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్...
రేపు పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 6, ఆదివారం) పూణేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు,...
పూణేలో 7 రోజులు పాటు 12 గంటల నైట్ కర్ఫ్యూ, బార్లు, రెస్టారెంట్లు మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పూణే, ముంబయి, థానే, నాగ్ పూర్ వంటి నగరాల్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పూణే నగరంలో...
ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ… ఎక్కడో తెలుసా?
ప్రసిద్ధ షిర్డీ సాయిబాబ ఆలయం అందరికీ తెలిసు. ప్రతి ఏటా దేశనలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అయితే ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ కూడా ఉంది....
పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో టాప్-ఏడు నగరాల్లో సగటున 'ఫ్లాట్...
ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీ
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కంపెనీల పగ్గాలు పిల్లలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వ్యాపారాలు మెరుపు వేగంతో విస్తరిస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు , 12 మంది మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయగఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. దాదాపు...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ మరియు మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ...
ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని...