Home Search
ప్రత్యర్థి పార్టీలపై - search results
If you're not happy with the results, please do another search
ఆ రాష్ట్రంలో పిటీషన్ల వెల్లువ
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో నేతల ప్రచారాలు, హెర్డింగ్స్, బోర్డింగ్స్తో దేశంలోని...
చప్ప చప్పగా పవన్ ప్రసంగం..
పవన్ కల్యాణ్ ప్రసంగం అంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. స్పీచ్ ఇస్తూనే ఆవేశంతో రగిలిపోతుంటారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతుంటారు. ఓవైపు సినిమా డైలాగులు.. మరోవైపు తూటాల్లాంటి మాటలు పేలుస్తూ.. హీట్...
తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు.. ధ్వజమెత్తిన హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో.. జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్.. దూకుడుగా ముందుకెళ్తోంది....
తెలంగాణ ఇచ్చింది మేమే.. త్వరలో కాంగ్రెస్ డాక్యుమెంటరీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార, ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు తమ గురించి పాజిటీవ్గా చెప్పుకుంటూనే.....
ములుగు సభలో హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ఓటర్లకు హామీలు గుప్పిస్తూనే.. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు వదులుతున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా...
కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భట్టి
ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూనే.. ప్రత్యర్థి...
సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ నజర్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా.. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.ముఖ్యంగా తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు?, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పలు...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం...