Home Search
ప్రధాన పార్టీలు - search results
If you're not happy with the results, please do another search
ర్యాలీలు, సభలతో బిజీ అయిపోయిన ప్రధాన పార్టీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం అంటే నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకే సమయం మిగిలి ఉండటంతో.. అభ్యర్థులు...
పోరుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు.. రాబోయే 50 రోజులు అత్యంత కీలకం
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పోలింగ్కు కేవలం యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. అత్యంత కీలకంగా మారిన యాభై రోజులను సద్వినియోగ పరుచుకునేందుకు...
పొత్తు దిశగా కాంగ్రెస్-జై భారత్ పార్టీలు?
ఎన్నికలవేళ ఏపీలో ఎత్తులు, పొత్తులు, జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా వైసీపీని గద్దె దించేలా.. అధికారం...
వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా షేక్
బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించింది. దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా...
గెలుపును డిసైడ్ చేసే ఫార్ములాను ఫాలో అవుతున్న పార్టీలు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉండటంతో అభ్యర్ధులంతా తమ ప్రచారాలను మరింత వేగవంతం చేశారు. రోజుకు 4,5 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు....
ఉన్న పార్టీలో ఉండలేక.. పక్క పార్టీలు పట్టించుకోక.. ఊగిసలాటలో ఎంపీ వివేక్
ఎన్నికలవేళ జంపింగ్ జపాంగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. టికెట్ దక్కక.. పార్టీలో సరైన గుర్తింపు లేక నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ ఆశించి కొందరు నేతలు పార్టీలు మారుతుంటే.. మరికొందరు పదవులకు...
ప్రధానిపై మనసులో ఏముందోనంటూ యడియూరప్ప హాట్ కామెంట్
ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత.. కర్ణాటక మాజీ చీఫ్ మినిష్టర్ బీఎస్. యడియూరప్ప గురువారమే బెంగళూరుకు తిరిగి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు...
నూతన పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది, 140 కోట్ల మంది ఆకాంక్షలకు చిహ్నం – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...
నేడే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు (ఆదివారం, మే 28, 2023) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ...
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా సహా పలువురు సీఎంలు గైర్హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు గైర్హాజరు అవుతున్నారు....