Home Search
ప్రాజెక్ట్ - search results
If you're not happy with the results, please do another search
కృత్రిమ చేప మాంసం.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్
టెక్నాలజీ డెవలప్ అయి కోరుకున్న వస్తువే కాదు.. కోరుకున్న రుచినీ కూడా పొందొచ్చంటూ నాన్ వెజ్ లవర్స్ కోసం గుడ్ న్యూస్ వినిపిస్తోంది. సీఫుడ్కు గిరాకీ పెరుగుతుండటంతో.. భారతదేశంలోనే తొలిసారి ల్యాబ్లో చేప...
హైదరాబాద్లో ప్రాజెక్ట్ కే షూటింగ్లో ప్రమాదం.. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు గాయాలు
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం షూటింగ్లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఈ మేరకు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా...
కడప సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద ‘జెట్టీ’ని ప్రారంభించిన సీఎం జగన్, సరదాగా చిత్రావతి నదిలో కొద్దిసేపు బోటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీబీఆర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన...
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ.1,571 కోట్ల నిధులు కేటాయింపు
వైద్యరంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టు కోసం రూ.1,571 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు...
ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్: ఢిల్లీలోని కల్కాజీలో 3024 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 'ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్' కింద మురికివాడల నివాసితుల పునరావాసం కోసం నిర్మించిన 3024 కొత్త ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను...
ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ పై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై సమీక్ష నిర్వహించారు. న్యూడెవలప్మెంట్ (ఎన్డీబీ) బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్...
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్ద ప్రమాదం.. క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం వేకువజామున ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్కీం పనులలో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని...
నాగార్జునసాగర్ సమీపంలో ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్ట్.. రూ.250 కోట్లతో చేపట్టనున్న డీఎక్స్ఎన్ గ్రూప్
మలేషియాకు చెందిన ప్రముఖ డీఎక్స్ఎన్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యనున్న నాగార్జునసాగర్ సమీపంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా 'సున్య ఇంటర్నేషనల్' పేరుతో ఒక పెద్ద...