Home Search
ప్రొటోకాల్ - search results
If you're not happy with the results, please do another search
నాపై, నా సిబ్బందిపై దాడికి ప్రయత్నించారన్న పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
బీఆర్ ఎస్ కొంప ముంచిన కాలేరు.. అసెంబ్లీలో నాలుక కొరుక్కున్న నేతలు
ఏమాట కామాటే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లోనైనా నాయకులు నిజాలు ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఇవాళ అసెంబ్లీలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్) జీరో అవర్లో మాట్లాడుతూ.. మేము బాగా పనిచేయనందునే ప్రజలు మా...
తమిళనాడు నుంచి బరిలోకి ?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ తమిళిసై సౌందర రాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గవర్నర్ అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని,...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...
రాజకీయ “సంఘర్షణ”లో రాములమ్మ
ఇరవై అయిదేళ్ల రాజకీయ ప్రస్థానంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం అప్పుడు.. ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే తనకు ఇస్తూ...
కేసీఆర్ ఇలాకాలో ముసలం..!
ఆయన తిరుగులేని రాజకీయ నాయకుడు. మాటల మాంత్రికుడు. నిన్న కూడా విజయం మనదే అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల కదన రంగానికి సిద్ధం కావాలని బీ ఫారాలు ఇచ్చి పంపించారు. ఆయనే...
న్యాయం.. అన్యాయం.. ఇప్పుడిదే రాజకీయం!
ఏపీ రాజకీయాలు ఇప్పుడు న్యాయం.. అన్యాయం చుట్టూ తిరుగుతున్నాయి. మాది న్యాయం అంటే.. కాదు.. మీది అన్యాయం అధికార, విపక్షనేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. మాటలతో తూటాలు పేల్చుకుంటున్నారు. ఏపీ జైల్లో ఉన్నటీడీపీ అధినేత...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
కరోనా నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. అన్ని విమానాశ్రయాలలో ర్యాండమ్ పరీక్షలు, మార్గదర్శకాలు జారీ
దేశంలో బీఎఫ్-7 కోవిడ్ వేరియంట్ల కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో 2% మందికి శుక్రవారం నుంచి ర్యాండమ్గా కరోనా టెస్ట్ లు చేయాలని భారత ప్రభుత్వం...