Home Search
బచ్చుల అర్జునుడు - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 29న బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురవడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్స్ దాఖలు చేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులగా...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఏపీలోని మొత్తం 18 ఎమ్మెల్సీ అభ్యర్ధుల భర్తీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే....
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 23న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి 27, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు వీరే…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ రోజు 27 మందితో కూడిన టీడీపీ కేంద్ర కమిటీని, 25 మందితో కూడిన టీడీపీ పొలిట్...
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...
సెలక్ట్ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్సలను నియమించిన మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల...
సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించిన పలు పార్టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీ...
చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు....