Home Search
బాపట్ల జిల్లా - search results
If you're not happy with the results, please do another search
రేపు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (డిసెంబర్ 21, బుధవారం) బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు గుంటూరు జిల్లా...
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' పథకం కింద ఐదో విడత నగదు...
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయి – బాపట్లలో ఈ-ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
ఏపీలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 8, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...