Home Search
బిల్లు - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ బిల్లుల పేరుతో నయా మోసం.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు
కరోనా తర్వాత ఉద్యోగ అవకాశాలు పెద్దగా కనిపించకపోవడంతో..అమాయకులను నిండా ముంచడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది కేటుగాళ్లు. కాస్త టెక్నాలజీలో గ్రిప్ పెంచుకుంటే చాలు అవతలివాళ్లను ఈజీగా బురిడీ కొట్టించొచ్చని కాన్సెప్ట్తో చెలరేగిపోతున్నారు. ఆన్...
జొమాటో వేసిన బిల్లుకు అవాక్కైన మహిళ
జొమాటో యాప్ ద్వారా ఆహారాన్ని తెప్పించుకున్న ఓ మహిళ వారు వేసిన బిల్లు చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. దీనిపై ట్విటర్ వేదికగా జొమాటోకు ఫిర్యాదు చేసింది. బిల్లుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను...
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు...
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చించేందుకు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ ఎంపీలు
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ పార్లమెంట్ వేదికగా గళం వినిపిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్...
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమం ఇకపై మరింత ఉధృతం.. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకు అనుగుణంగా పార్లమెంటులో మహిళా బిల్లును తీసుకురావాలంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ప్రారంభించిన...
ఢిల్లీలో నేడు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న పలు ప్రతిపక్ష పార్టీలు
భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఆమె నేతృత్వంలో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పలు ప్రతిపక్ష పార్టీలు సహా...
జంతర్మంతర్లో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. ఈ ఉదయం...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుండగా నేటితో చర్చ ముగియనుంది. కాగా శనివారం సమావేశాల సందర్భంగా రెండు బిల్లులకు...
తాజ్మహల్కు నోటీసులు జారీ.. రూ. కోటి నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని ఆదేశించిన ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్
ప్రపంచ వింతల్లో ఒకటైన భారతీయ చారిత్రాత్మక పురాతన కట్టడం తాజ్మహల్ నోటీసులు అందుకుంది. రూ. కోటి నీటి బిల్లు మరియు ఆస్తి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆగ్రా...