Home Search
భారత రాజ్యాంగం - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది, ప్రతి ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలి – కేంద్ర హోంమంత్రి...
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్ల 74వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. 166 మంది ఐపీఎస్...
డా. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది – రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్...
హైదరాబాద్ లోని రాజ్భవన్లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ...
జీ-20 కూటమి సమస్యలకు భారత్ నాయకత్వంలో పరిష్కారం దొరకనుంది – రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ...
రాహుల్ గాంధీ భద్రతపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ, భారత్ జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు ప్రస్తావన
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న 'భారత్ జోడో యాత్ర'లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు...
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ, అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు
గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రధాని మోదీ గురువారం...
బ్రిటన్ ప్రధాని పీఠానికి చేరువలో భారత సంతతి నేత రిషి సునాక్.. సెప్టెంబర్ 5న లిజ్ ట్రస్తో తుది...
బ్రిటన్ ప్రధాని పీఠానికి భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ప్రధాని పదవిని అధిష్టించే క్రమంలో ముందుగా అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష...
చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు, అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మూడు రోజుల ‘చింతన్ శిబిర్’ సమావేశం ఆదివారం నాడు ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మా...
సివిల్ సర్వీసెస్ డే : రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి – వెంకయ్యనాయుడు
సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే...
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు భారతదేశం యొక్క అవసరం: ప్రధాని మోదీ
గుజరాత్లోని కెవడియాలో గురువారం నాడు జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల ముగింపు సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తిని, సర్దార్...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...