Home Search
మంత్రి కొట్టు సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవాలు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం...
ఈ నెల 20 నుంచి ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తప్పించేందుకు సులువైన విధానాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి...
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు.. అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కానక దుర్గమ్మ సన్నిధిలో సెప్టెంబరు 26 నుంచి 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు...
టైం స్లాట్ విధానంతో రెండు, మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఒకప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక రోజంతా భక్తులు క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని.. భక్తులకు దాదాపు 2 రోజుల సమయం పట్టేదన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ....
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
రేపో, మాపో వైసీపీ అయిదో జాబితా?
ఎన్నికల వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచేసింది. ముందు నుంచి కూడా మిగతా పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను వైసీపీ...
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కనక సుందరరావు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పలువురు టీడీపీ నేతలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది...
అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ, పాల్గొన్న ఏపీ గవర్నర్
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్...