Home Search
మంత్రి గుడివాడ అమర్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
గుడివాడ అమర్నాథ్కు టికెట్ కష్టమేనా?
మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి టికెట్ కష్టమేనా..? ఆయన త్యాగరాజు కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్కు ఈసారి ఆ టికెట్ను వైసీపీ హైకమాండ్...
అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ అమర్నాథ్ పోటీ?
మంత్రి గుడివాడ అమర్నాథ్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని మరో వ్యక్తికి కేటాయించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్...
టికెట్ రాకపోయినప్పటికీ బాధపడను.. పార్టీ కోసం పని చేస్తాం: అమర్నాథ్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ ఇంచార్జ్ల మార్పు అంశం సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగానే కాక.. వైసీపీలో ఇంటర్నల్గా కూడా ఈ అంశం కాక రేపుతోంది. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న...
అమరావతి రైతుల పాదయాత్ర, ఏపీకి మూడు రాజధానులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర, ఏపీకి మూడు రాజధానుల అంశాలపై ఆయన మరోసారి స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన...
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
రాజధాని “మూడు” మారిందా?
హైదరాబాద్ రాజధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారంలో ఉంది. ఏకైక రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల రాష్ట్రంగా.. ప్రస్తుతం...
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
ఏపీ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పోర్టులు,...
జగన్ తీరుతో వైసీపీ అభ్యర్ధుల్లో మొదలయిన టెన్షన్
కొన్నాళ్లుగా సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గండం వైసీపీ నేతలను వెంటాడగా.. తాజాగా గంగవరం పోర్టు సమ్మె వల్ల ఏర్పడిన...