Home Search
మంత్రి గుమ్మనూరు జయరాం - search results
If you're not happy with the results, please do another search
మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం అదేనా?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను పక్కకు పెట్టేస్తుండడంతో వైసీపీలో అసంతృప్తి బుసలు గక్కుతోంది. టికెట్ దక్కని సిట్టింగ్లు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే...
వైసీపీలో అభ్యర్థుల కొరత?
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా..? ధీటైన అభ్యర్థుల ఎంపికకు అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపసోపాలు పడుతున్నారా..? అందుకే నిబంధనలను పక్కకు పెట్టి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.....
రేపు ఆదోనిలో సీఎం జగన్ పర్యటన.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో 'జగనన్న విద్యా కానుక' కిట్లు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు పున:ప్రారంభించబడుతున్న సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఒకరి మృతి
విశాఖపట్నం సమీపంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జూలై 13, సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్ ఫార్మాకంపెనీలో రాత్రి పూట ఒక్కసారిగా...
ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం
కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈఎస్ఐ కి సంబంధించి భారీ అవినీతి బయటపడింది....
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
గుంటూరు కాదు..నంద్యాల అయితేనే ఓకే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు....