Home Search
మంత్రి సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు,...
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు పాఠశాల...
రేపే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలర్ట్. రేపు (బుధవారం, మే 9, 2023) మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్...
గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, అందులో ఆమె వ్యక్తం చేసిన అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ...
రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీ వేదిక కావద్దు, ఆందోళన విరమించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీల కంపెనీ రేడియంట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ 'రేడియంట్ ఎలక్ట్రానిక్స్' యొక్క నూతన ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం...
విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, అజీమ్ ప్రేమ్ జీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వీరు సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో...
దేశంలో మహిళల భద్రతలో తెలంగాణ నంబర్ వన్ – మంత్రి సబిత ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మహిళల భద్రతకు, అభివృద్ధికి సమ్బన్ధయించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్తో...
గత 7 ఏళ్లలో తెలంగాణలో 15 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటు : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ను గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...