Home Search
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలలో దాదాపు అభ్యర్ధులు ఖరారు కావడంతో ..వారంతా ప్రచారాలలో దూసుకుపోతుండగా మిగిలినవారు...
మళ్లీ తెరమీదకు వచ్చిన వైఎస్ పంచె కట్టు
అచ్చమైన ఆంధ్రుల పంచెకట్టులో జాతీయస్థాయిలోనూ ఓ వెలుగు వెలిగిన నేత ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు వైఎస్సార్దే. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు చెప్పగానే.. ఆయన...
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి మృతి, నివాళులర్పించిన జర్నలిస్ట్స్ అసోసియషన్
ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీపీఏ) మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో మృతి చెందారు. కాగా...
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ మార్పిడి అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస...
సీఎం జగన్ రెండోరోజు కడప జిల్లా పర్యటన.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్యటన రెండో రోజైన శనివారం ఆయన...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వం అందజేయనున్న రెండు 'వైఎస్సార్' అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలిపింది....
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్ లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో త్రాగునీరు మరియు సాగునీటికి ఉపయోగపడే రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం...
ఈనెల 24న ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24న ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చీమకుర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్...
నేను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదు – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు...